డెక్కన్ సిమెంట్స్ అధినేత సంతాపసభలో .... బి ఆర్ ఎస్ నాయకులు

డెక్కన్ సిమెంట్స్ అధినేత సంతాపసభలో .... బి ఆర్ ఎస్ నాయకులు

పాలకవీడు, ముద్ర:-డెక్కన్ సిమెంట్స్ లిమిటెడ్ అధినేత మంతెన బంగారు రాజు దశదిన కార్యక్రమంలో సందర్బంగా బిఅర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కిష్టపాటి అంజిరెడ్డి ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.మండల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలకు ఉపాధి కల్పించిన డెక్కన్ సిమెంట్స్ ఆధినేత లేకపోవడం బాధాకరమన్నారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియచేశారు..అయన వెంట రైతు సంఘం జిల్లా సభ్యుడు మలమంటి దర్గరావు,కంపెనీ జీ ఎం నాగమల్లిశ్వర్రావు,సొసైటీ చైర్మన్ యరెడ్ల సత్యనారాయన రెడ్డి ,మండల నాయకులు దేవిరెడ్డి వెంకటరెడ్డి, మహంకాళి గూడెం గ్రామ సర్పంచ్ జిల్లా విజయ్, మరియదస్ తదితరులు వున్నారు.