మూడున్నర తులాల బంగారు పుస్తెల తాడును దొంగిలించి బైక్ పై పరారు

మూడున్నర తులాల బంగారు పుస్తెల తాడును దొంగిలించి బైక్ పై పరారు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూలు జిల్లా : అచ్చంపేట పట్టణంలో దొంగలు రెచ్చిపోతున్నారు..టీచర్స్ కాలనీకి చెందిన జయ అనే మహిళా మెడ మీద ఉన్న మూడున్నర తులాల బంగారు పుస్తెల తాడును దొంగిలించి బైక్ పై పరారు అయ్యారని కాలని ప్రజలు తెలిపారు..ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టి దొంగలు కోసం గాలింపు చర్యలు చేపట్టారు..వరుసగా ప్రజలు అందరు తిరుగున్న సమయంలో దొంగలు రెచ్చిపోతున్నారు..స్థానిక పోలీసులు కఠిన చర్యలు చేపట్టక పోవడంతోనే వరుస దొంగతనాలు జరుగుతున్నయని పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు