భారత రాష్ట్ర సమితి లో కి భారీ చేరికలు

భారత రాష్ట్ర సమితి లో కి భారీ చేరికలు

ముద్ర ప్రతినిధి, మెదక్: హవేలి ఘనపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో పార్టీ గ్రామe శాఖ అధ్యక్షుడు బద్దం చిరంజీవి రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు సుమారు 200 మంది మెదక్ నియోజకవర్గ ఇంచార్జ్ కంఠారెడ్డి తిరుపతి రెడ్డి  సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరగా వారిని ఆహ్వానించారు. జడ్పీ వైస్  ఛైర్మెన్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి, మామిళ్ల ఆంజనేయులు, మణిక్యరెడ్డి, హవేలి ఘనపూర్, మెదక్  మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, అంజాగౌడ్, శ్యామసుందర్, సర్పంచ్  సాయిలు, సిద్దిరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, కొత్తపల్లి గ్రామ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.