వైఎస్ వివేకా హత్య కేసులో ముగిసిన వాదనలు
వైఎస్ వివేకా హత్య కేసులో ముగిసిన వాదనలు. ఉదయ్కుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కస్టడీ పిటిషన్పై నిర్ణయం రేపటికి వాయిదా. రేపు తుది తీర్పు వెల్లడించనున్న సీబీఐ కోర్టు. ఉదయకుమార్, భాస్కర్ రెడ్డిని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలన్న సీబీఐ. వైఎస్ వివేకా హత్య కేసులో వీరిద్దరూ కీలక పాత్ర పోషించారంది. వారిద్దరినీ ప్రశ్నిస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయంది. నిందితులు దర్యాప్తునకు సహకరించడంలేదన్న సీబీఐ.