వైఎస్​ వివేకా హత్య కేసులో ముగిసిన వాదనలు

వైఎస్​ వివేకా హత్య కేసులో ముగిసిన వాదనలు

వైఎస్​ వివేకా హత్య కేసులో ముగిసిన వాదనలు. ఉదయ్​కుమార్​ రెడ్డి, భాస్కర్​ రెడ్డి కస్టడీ పిటిషన్​పై నిర్ణయం రేపటికి వాయిదా. రేపు తుది తీర్పు వెల్లడించనున్న సీబీఐ కోర్టు. ఉదయకుమార్​, భాస్కర్​ రెడ్డిని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలన్న సీబీఐ. వైఎస్​ వివేకా హత్య కేసులో వీరిద్దరూ కీలక పాత్ర పోషించారంది.  వారిద్దరినీ ప్రశ్నిస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయంది.  నిందితులు దర్యాప్తునకు సహకరించడంలేదన్న సీబీఐ.