ఐఐటి జేఈఈ మెయిన్ లో  అల్ఫోర్స్ ఐ.ఐ.టి అకాడమి విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు

ఐఐటి జేఈఈ మెయిన్ లో  అల్ఫోర్స్ ఐ.ఐ.టి అకాడమి విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ఐఐటి జేఈఈ మెయిన్ 2024లో మొదటి విడత పరీక్ష ఫలితాలలో తెలంగాణ, మహారాష్ర్ట అల్ఫోర్స్ ఐ.ఐ.టి అకాడమి విద్యార్థులు ఉత్తమ పర్సంటైల్ సాధించినట్లు అల్ఫోర్స్ విద్యాసంస్థలు చైర్మెన్ డా వి. నరేందర్ రెడ్డి తెలిపారు. బి.అదిత్యారావు 99.85 పర్సంటైల్తో అగ్రస్థానంలో నిలువగా జి.శ్రీహాస్ 99.74, సుబోద్ చౌధరి 99.59, యమ్. శ్రీరామ్ 99.42, ప్రణీత్ 99.20, నిఖేశ్ చోప్రా 99.08. ఏ. శివవరుణ్ 99.05, 3.5. $ 98.99, 3. - 98.96, 25. 3 98.95, విశాల్ రెడ్డి 98.94, షఫీక్ 98.94, శివశంకరవరప్రసాద్ 98.91, శ్రీనిధి 98.83, యమ్.ప్రహార్ష్ 98.83, 3.5 98.83, 98.42, 2.385 98.19 సాధించారు. చాల మంది విద్యార్థులు 90  పై పర్సంటైల్ సాధించినట్లు తెలిపారు. రెండవ విడత ఫలితాలలో కూడ విద్యార్థులు అఖండ విజయం సాధిస్తారని, పటిష్ట ప్రణాళికతో విద్యాభోధన, పర్యవేక్షణ మరియు విద్యార్థుల నిరంతర కృషి వల్ల ఇంతటి ఘనవిజయం సాధించినట్లు తెలిపారు. సందర్భంగా విద్యార్థులను అభినందించారు.