పద్మా వతి గెలుపు తో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం 

పద్మా వతి గెలుపు తో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం 

ముద్ర మోతె: కోదాడ నియోజక వర్గ ఎమ్మెల్యే గా ఉత్తమ్ పద్మావతి గెలుపొందడం తో మోతె మండల కేంద్రం లోని ర్యాలీ నిర్వహించారు అనంతరం టపాసులు కాల్చి స్వీట్స్ పంపిణీ చేశారు అనంతరం గ్రామ ఉప సర్పంచ్ దోసపాటి రాములు మాట్లాడుతూ  కోదాడ నియోజక వర్గం తో పాటు తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడం తో పది సంవత్స రాలు గా అధికారం కోల్పోయిన తెలంగాణ లో నిరుద్యోగులు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేక పోవడం తో నిరాశ నిస్పృహలకు గురైన తీరుకు ఓటు ద్వారా బి అర్ యస్ ప్రభుత్వాన్ని గద్దె దించారని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం అరు గ్యారంటీ లతో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందని చెప్పారు.

ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దోసపాటీ యేసు మండల నాయకులు బొడ్డు సాలయ్య గ్రామ అద్యక్షులు బొక్క ఉపేందర్ రెడ్డి లింగా రెడ్డి మాజీ మండల కో ఆప్షన్ సభ్యులు యం డి ఫరీద్ వనం వెంకన్న నాగరాజు డి నాగయ్య మందుల  వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.