దంపతుల ఆత్మహత్యా యత్నం

దంపతుల ఆత్మహత్యా యత్నం

నిర్మల్​లోని బేస్తవారి పేటలో దంపతులు  ఆత్మహత్యా యత్నం చేశారు.  చంద్రఖేఖర్​, లక్ష్మి  అనే దంపతులు పురుగుల మందు తాగారు. వారి   పరిస్థితి విషమంగా ఉండటంతో  ఆస్పత్రికి తరలించారు.