దుర్గామాత ఆలయ నిర్మాణ భూమి పూజలో పాల్గొన్న ప్రభుత్వ విప్.

దుర్గామాత ఆలయ నిర్మాణ భూమి పూజలో పాల్గొన్న ప్రభుత్వ విప్.

ఆలేరు, ముద్ర: ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని బహదూర్ పేటలో నూతనంగా నిర్మిస్తున్న దుర్గామాత ఆలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ రాయపురం నరసింహులు, మాజీ సర్పంచ్ కూళ్ల నరసింహులు, గ్రామ పుర ప్రముఖులు జంపాల శ్రీనివాస్ తో పాటు గ్రామ పుర ప్రముఖులు, గ్రామ ప్రజలు,  పాల్గొన్నారు