వికారాబాద్ జిల్లాలో మధ్యాహ్నం 3 గంటల వరకు సగటున

వికారాబాద్ జిల్లాలో మధ్యాహ్నం 3 గంటల వరకు సగటున

57.62 శాతం పోలింగ్ 
వికారాబాద్ జిల్లాలో పొలింగ్ సరళి

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: నిజామాబాద్ జిల్లాలో నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో గురువారం జరిగిన పోలింగ్ సరళి తీరు ఇలా ఉంది. ఉదయం
  9:00  గంటలకు   7.87%, ఉదయం
11:00 గంటలకు 20.94%, మధ్యాహ్నం
   1:00  గంటకు. 44.85%, మధ్యాహ్నం 3:00 గంటలకు 57.62%  నమోదయింది