వికారాబాద్ జిల్లాలో మధ్యాహ్నం 3 గంటల వరకు సగటున
57.62 శాతం పోలింగ్
వికారాబాద్ జిల్లాలో పొలింగ్ సరళి
ముద్ర ప్రతినిధి, వికారాబాద్: నిజామాబాద్ జిల్లాలో నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో గురువారం జరిగిన పోలింగ్ సరళి తీరు ఇలా ఉంది. ఉదయం
9:00 గంటలకు 7.87%, ఉదయం
11:00 గంటలకు 20.94%, మధ్యాహ్నం
1:00 గంటకు. 44.85%, మధ్యాహ్నం 3:00 గంటలకు 57.62% నమోదయింది