మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో  వ్యాపారులు కాంగ్రెస్ లో చేరిక 

మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో  వ్యాపారులు కాంగ్రెస్ లో చేరిక 

ముద్ర ప్రతినిధి, వికారాబాద్;వికారాబాద్ పట్టణం శివారెడ్డి పేట్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఇక్బాల్ అతని అనుచరులు, వ్యాపారులు షబ్బీర్, హర్షద్, జహీర్, ఇర్ఫాన్, అజ్మత్, ముజీబ్ లు మాజీ మంత్రివర్యులు  గడ్డం ప్రసాద్  కుమార్  సమక్షంలో మంగళ వారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని మాజీ మంత్రి  కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.