2 కోట్ల రూపాయలతో కొత్తగా నిర్మిస్తున్న గ్రంధాలయన్ని పరిశీలించిన ఎమ్మెల్యే మర్రి 

2 కోట్ల రూపాయలతో కొత్తగా నిర్మిస్తున్న గ్రంధాలయన్ని పరిశీలించిన ఎమ్మెల్యే మర్రి 

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా : జిల్లా కేంద్రంలో కొత్తగా 2 కోట్ల రూపాయలతో కొత్తగా నిర్మిస్తున్న గ్రంధాలయన్ని పరిశీలించిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి , ఈ సందర్భంగా పనుల పురోగతిని సదరు కాంట్రాక్టర్ ను అడిగి తెలుసుకున్నారు,పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు,అధికారులకు సూచించారు, ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.