దుర్గ భవాని మాత అన్నదానం లో పాల్గొన్న ఎమ్మెల్యే

దుర్గ భవాని మాత అన్నదానం లో పాల్గొన్న ఎమ్మెల్యే

రాయికల్ పట్టణం లో సంగ మిత్ర సేవా సమితి అధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా భవాని మాత ను దర్శించుకొని,కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే  అనంతరం పట్టణం లో నవ దుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో దుర్గ భవాని మాత ను దర్శించుకొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ వీరి వెంట మున్సిపల్ ఛైర్మెన్ మోర హను మండ్లు,వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి,AMC ఛైర్మెన్ రాణి,స్థానిక కౌన్సిలర్ మ్యాకల కాంతారావు,కౌన్సిలర్ లు, నాయకులు,భక్తులు, తదితరులు పాల్గొన్నారు.