శంషాబాద్ విమానాశ్రయం లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే  తో బేటి ఐనా మాణిక్యం ఠాక్రే , రేవంత్ రెడ్డి

శంషాబాద్ విమానాశ్రయం లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే  తో బేటి ఐనా మాణిక్యం ఠాక్రే , రేవంత్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి:  కర్ణాటక నుండి న్యూఢిల్లీ వెలడానికి  శనివారం సాయంత్రం ప్రత్యేక హెలిక్యాప్టర్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున కార్గే చెరుకున్నారు.ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్పోర్టులో మల్లికార్జున కార్గేను కలిసి రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్యం ఠాక్రే రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లు సన్మానించారు.

అనంతరం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాంజ్ లో మల్లికార్జున కార్గే తో సమావేశమైన రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్యం ఠాక్రే.  ఎయిర్పోర్ట్లో సమావేశం అనంతరం ఢిల్లీ బయలుదేర నున్న ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి తో పాటు పొన్నాల లక్ష్మయ్య,సంపత్,షబ్బీర్ అలీ.