మృతుని కుటుంబానికి మంత్రి హరీష్ రావు పరామర్శ

మృతుని కుటుంబానికి మంత్రి హరీష్ రావు పరామర్శ

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట: సిద్ధిపేట రూరల్ మండలం తొర్నల గ్రామంలో ఇటీవల మృతి చెందిన రామచంద్రరావు కుటుంబ సభ్యులను రాష్ట్ర ఆర్ధిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి  తన్నీరు హరీశ్ రావు పరామర్శించారు. ఆదివారం నాడు మంత్రి హరీష్ రావు తొర్నల గ్రామానికి వచ్చిరామచంద్రరావుమృతి పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.