నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం 5వ రౌండ్ఎన్నికల ఫలితాలు
వాకిటి సునీత లక్ష్మారెడ్డి ( బీఆర్ ఎస్ ) ౼4698
ఆవుల రాజిరెడ్డి ( కాంగ్రెస్ ) ౼4521
మురళి యాదవ్ ( బిజెపి ) ౼ 802
బిఆర్ఎస్ అభ్యర్థి 177 లీడ్.
మొత్తం 5 రౌండ్లు ముగిసే సమయానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి 1058 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.