బేగంపేట ఎయిర్ పోర్టుకు ప్రధాని మోడీ

బేగంపేట ఎయిర్ పోర్టుకు ప్రధాని మోడీ

బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రధాని మోడీ. సీఎం కేసీఆర్ మోడీ పర్యటనకు దూరం. మోడీకి స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని,  బండి సంజయ్,  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి,  బీజేపీ  నాయకులు.