భవాని భక్తుల పాదయాత్ర

భవాని భక్తుల పాదయాత్ర

ముద్ర ప్రతినిధి, నిర్మల్:నిర్మల్ రూరల్ మండలం రత్నాపూర్ కాండ్లి నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న నంది గుండం దుర్గామాత దేవాలయం వరకు భవాని భక్తులు పాదయాత్ర చేపట్టారు. దారి పొడవునా అమ్మవారి నామస్మరణ చేస్తూ, భజనలు చేస్తూ యాత్ర కొనసాగించారు.