హెచ్ఐవి, ఎయిడ్స్  అవగాహనపై క్విజ్ పోటీలు

హెచ్ఐవి, ఎయిడ్స్  అవగాహనపై క్విజ్ పోటీలు

ముద్ర ప్రతినిధి, మెదక్:హెచ్ఐవి, ఎయిడ్స్  అవగాహనపై క్విజ్ పోటీలు మెదక్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించారు.  మెదటి బహుమతి డాన్ బాస్కో పాఠశాల 1000 రూపాయల నగదు, ద్వితీయ, తృతీయ బహుమతులు 750,  మూడవ బహుమతి 500 నగదును మెదక్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు గెలుపొందారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు రేఖా, ఎఎంఓ సుదర్శన్ మూర్తి,  ఎస్టియూ జిల్లా కార్యదర్శి రాజగోపాల్ గౌడ్, వైద్య సిబ్బంది కే.. రాజేశ్వర్, అమరె౦దర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.