దొంగతనాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఎస్సై సుధాకర్ రెడ్డి

దొంగతనాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఎస్సై సుధాకర్ రెడ్డి

ముద్ర/రాజపేట: రాజపేట మండలంలోని వివిధ గ్రామంలో శనివారం రాచకొండ సిపి ఆదేశాల మేరకు రాజపేట పోలీస్ వారు దొంగలపై , అపరిచితుల వ్యక్తులపై అవగాహన కార్యక్రమం కల్పించిన. ఇటీవల వివిధ మండలాలలో మహిళల మెడలో నుంచి చైన్ స్నాన సింగ్ జరుగుతున్న సందర్భంగా. ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు.

రాజపేట ఎస్సై సుధాకర్ రెడ్డి వారి సిబ్బందితో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తమ గ్రామంలో రాత్రి సమయంలో యువకులను గస్తీ నిర్వహించాలని గస్తీ నిర్వహించడం వలన ప్రమాదాలు దొంగతనాలు జరగకుండా అరికట్టవచ్చు అన్నారు ఈ కార్యక్రమంలో యువకులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.