రాష్ట్ర స్థాయి క్రికెట్ & వాలీబాల్ ఆట పోటీలను ప్రారంభం 

రాష్ట్ర స్థాయి క్రికెట్ & వాలీబాల్ ఆట పోటీలను ప్రారంభం 


ఖమ్మo జిల్లా:నేలకొండపల్లి మండలం చెర్వుమాధారం గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన క్రికెట్ & వాలీబాల్ ఆట పోటీలను పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి ప్రారంబించారు. అనంతరం క్రికెట్ , వాలీబాల్ ఆట ఆడి,క్రీడాకారులను ఉత్తేజ పరిచారు.అన్ని రంగాల్లో యువత రాణించాలని ఆయన కోరారు.