పుష్కర మహా పట్టాభిషేకం మహోత్సవంలో పాల్గొనడానికి విచ్చేసిన గవర్నర్ తమిలిసై
ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పుష్కర మహా పట్టాభిషేకం మహోత్సవంలో పాల్గొనడానికి విచ్చేసిన గవర్నర్ తమిలిసై సౌందరరాజన్ కు కొత్తగూడెం రైల్వే స్టేషన్ లో స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ అనుదీప్, ఎస్పీ డా వినీత్, ఐటిడిఎ పిఓ గౌతం.