జంగారెడ్డి గూడెంలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ
ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. అంబికా రెస్టారెంట్ వీధిలో ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవ జరిగింది. పరస్పరం దాడులు చేసుకున్న రెండు గ్రూపులు. గొడవ పడుతున్నవారిని చెదరగొట్టిన పోలీసులు.