జంగారెడ్డి గూడెంలో రెండు గ్రూపుల మధ్య  ఘర్షణ

జంగారెడ్డి గూడెంలో రెండు గ్రూపుల మధ్య  ఘర్షణ

ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో రెండు గ్రూపుల మధ్య  ఘర్షణ జరిగింది. అంబికా రెస్టారెంట్​ వీధిలో ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవ జరిగింది. పరస్పరం దాడులు చేసుకున్న రెండు గ్రూపులు. గొడవ పడుతున్నవారిని  చెదరగొట్టిన పోలీసులు.