తన కుటుంబ సభ్యులపై కేసులు పెట్టొద్దంటూ గోదావరిఖని కోర్టులో వ్యక్తి ఆత్మహత్య యత్నం...

తన కుటుంబ సభ్యులపై కేసులు పెట్టొద్దంటూ గోదావరిఖని కోర్టులో  వ్యక్తి ఆత్మహత్య యత్నం...

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: గోదావరిఖని కోర్టులో మంగళవారం మేకల పోషం పెట్రోల్ పోసుకొని అత్మహత్య యత్నం చేసుకున్నాడు. గమనించిన కోర్టు సిబ్బంది స్థానికులు వెంటనే అతనిని గోదావరిఖనిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తన కుటుంబం పైన కేసులు పెట్టదు అంటూ ఆత్మహత్నం చేసుకుంటూ వాపోయాడు.