ముగిసిన టీఎస్​పీఎస్సీ సభ్యుడు లింగారెడ్డి సిట్​ విచారణ

ముగిసిన టీఎస్​పీఎస్సీ సభ్యుడు లింగారెడ్డి సిట్​ విచారణ

టీఎస్​పీఎస్సీ సభ్యుడు లింగారెడ్డి సిట్​ విచారణ ముగిసింది. సుమారు రెండు గంటలపాటు  లింగారెడ్డిని సిట్​  విచారించింది.  లింగారెడ్డి స్టేట్​మెంట్​ రికార్డు చేసిన సిట్​ అధికారులు. లింగారెడ్డి పీఏగా ఉన్న రమేష్​ వివరాలపై ఆరా తీశారు.