నామినేషన్ దాఖలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్షా
ముద్ర,సెంట్రల్ డెస్క్:- లోక్ సభ ఎన్నికల కోసం కేంద్ర హోంమంత్రి అమిత్షా నామినేషన్ దాఖలు చేశారు. గుజరాత్లోని గాంధీనగర్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అమిత్ షా తరపున గుజరాత్ సీఎం పటేల్ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించారు.