Warangal police notices to Etela పేపర్ లీకేజీ కేసులో ఈటలకు వరంగల్ పోలీసుల నోటీసులు
పేపర్ లీకేజీ కేసులో ఈటలకు వరంగల్ పోలీసుల నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు హాజరు కావాలన్న పోలీసులు. ఈటలతోపాటు పీఏలు రాజు, నరేందర్కు నోటీసులు పంపారు. వివిధ గ్రూపుల అడ్మిన్లకు కూడా నోటీసులు జారీ చేశారు.