ఏ సమయంలో శంకుస్థాపన జరుగుతుందంటే..

ఏ సమయంలో శంకుస్థాపన జరుగుతుందంటే..

ముద్ర, సెంట్రల్ డెస్క్:- రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనను 84 సెకన్ల పాటు నిర్వహించనున్నారు.

  • సోమవారం మధ్యాహ్నం 12:29 pm 8 సెకన్ల నుంచి 12:30 pm 32 సెకన్ల వరకు ఉంటుంది.
  • అభిజీత్ ముహూర్తంలో ఈ కార్యక్రమం జరగనుంది.
  • అనంతరం ప్రధాని మోదీ శ్రీరాముడి విగ్రహాన్ని మోదీ తన చేతుల మీదుగా ప్రతిష్ఠించనున్నారు.
  • శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని డీడీ న్యూస్‌లో ప్రత్యేక్ష ప్రసారం చూడవచ్చు.
  • ఇందుకోసం అయోధ్యలోని పలు ప్రాంతాల్లో డీడీ న్యూస్ 40 కెమెరాలను ఏర్పాటు చేసింది.
  • అలాగే, సరయూ ఘాట్ సమీపంలోని రామ్ కీ పౌరి, కుబేర్ తిలా వద్ద జటాయువు విగ్రహం, అయోధ్యలోని ఇతర ప్రదేశాల వద్ద అత్యాధునిక 4k టెక్నాలజీలో ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు.