అంగన్వాడి ఉద్యోగుల భిక్షాటన

అంగన్వాడి ఉద్యోగుల భిక్షాటన

ముద్ర ప్రతినిధి, నిర్మల్: తమ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడి కార్యకర్తలు చేస్తున్న సమ్మె అంగన్వాడీల  సమ్మె శుక్రవారం 19 వ రోజుకు చేరుకుంది. తమ నిరసనలో భాగంగా  వారు భిక్షాటన చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు  రాజమణి, ఏ ఐ టీ యు సి జిల్లా  నాయకురాలు   రమాదేవి,  అర్చన, సీఐటీయూ  అనుబంధ యూనియన్  అంగన్వాడీ జిల్లా  కోశాధికారి  శైలజ,శశికళ,హేమలతదేవి, లావణ్య, సావిత్రి తదితరులు  పాల్గొన్నారు.