అవినాష్ కు మళ్లీ  సిబిఐ నోటీసులు

అవినాష్ కు మళ్లీ  సిబిఐ నోటీసులు

హైదరాబాద్: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డికి సిపిఐ శనివారం నాడు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు అయితే ఇప్పటికే అవినాష్ రెండుసార్లు విచారణకు గైర్  హాజరయ్యరు. నిన్న సిపిఐ విచారణ హాజరు కావలసిన అవినాష్ రెడ్డి ఇంటి నుంచి కోర్టుకు బయలుదేరి మార్గం మధ్యలో తన తల్లి అనారోగ్యానికి గురైనట్టు తెలుసుకొని పులివెందులకు వెళ్లారు. తల్లిని కర్నూలులోని హాస్పిటల్ లో చేర్పించిన అవినాష్ నిన్నటి నుంచి అక్కడే ఉన్నారు.