గాదరి కిషోర్ కుమార్ గెలుపుకోసం ఇంటింటా ప్రచారం

గాదరి కిషోర్ కుమార్ గెలుపుకోసం ఇంటింటా ప్రచారం

మోత్కూర్(ముద్ర న్యూస్):  మండలంలోని  పనకబండ గ్రామంలో బిఅర్ఎస్  గ్రామ శాఖ సమావేశంనిర్వహించారు.ఈ సందర్బంగా బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గాదరి కిషోర్ కుమార్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బిఆర్ఎస్ మండల అధ్యక్షులు పొన్నెబోయిన రమేష్ అన్నారు.సమావేశం        అనంతరం గ్రామంలో ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించారు. గ్రామంలో అన్ని విధులల్లో ర్యాలీ గా నిర్వహించారు.జరిగిన అభివృద్ధి ప్రజలకు తెలిపారు. కేసీఆర్ మ్యానిఫెస్టో లో ఉన్న అన్ని పథకాలు వివరించి చెప్పడం జరిగింది .ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు లోతుకుంట స్వామి, సర్పంచి బత్తిని తిరుమలేష్ సింగిల్ విండో డైరెక్టర్ కారుపోతుల ముత్యాలు, గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి బత్తిని మహేష్ ,మండల ప్రధాన కార్యదర్శి బోటిక ధనంజయ్, మండల బిఆర్ఎస్వి కార్యదర్శి,గ్రామ శాఖ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పొన్నెబోయిన మచ్చగిరి పైళ్ల బుచ్చయ్య, పొన్నెబోయిన నరసయ్య, నల్లబోగుల సతీష్, పైళ్ల రమేష్, నల్లబోగుల ఉప్పలయ్య, పొన్నెబోయిన అంజయ్య, వడ్డేపల్లి పరశురాములు, ముక్కామల అంజయ్య ,బత్తిని ప్రభాకర్ లోతుకుంట నాగార్జున ఫైళ్ల సతీష్,   లోతుకుంట అనిల్, లోతుకుంట మత్స్యగిరి, గంధమల కిష్టయ్య, వలందాస్ సత్తయ్య ఓర్సు ఇద్దయ్య, వడ్డేపల్లి యాదగిరి, బత్తిని మల్లేష్, బత్తిని సతీష్, లోతుకుంట లచ్చయ్య, బత్తిని మురళి ,గురజాల నగేష్,     పొన్నెబోయిన జనార్ధన్,  బట్టు రాజమల్లు ,లోతుకుంట ఉపేందర్, నల్లబోగుల సురేష్, బత్తిని యాదగిరి ,వడ్డేపల్లి చిన్న పరశురాములు, ఎండి దస్తగిరి, ఓర్సు వెంకటేష్, వడ్డేపల్లి జాంగిర్,వలందాస్ సాయి తదితరులు పాల్గొన్నారు.