రమణారెడ్డి గెలుపు కోరుతూ బీసీ కాలనీలో  ప్రచారం

రమణారెడ్డి గెలుపు కోరుతూ బీసీ కాలనీలో  ప్రచారం

శాయంపేట, ముద్ర: ఈ నెల 30 జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని,  పత్తిపాక గ్రామంలో బీసీ కాలనీ లో గ్రామ బిఆర్ఎస్ గ్రామ ఉపాధ్యక్షుడు ఐరబోయిన ప్రసాద్, కుల పెద్ద మనుషులు కరుణాకర్, మహేందర్, కుమార్, వార్డు మెంబర్ పల్లెబోయిన రామరాజు,  పల్లెబోయిన రవి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు చిట్టిరెడ్డి జయపాల్ రెడ్డి, గంట శ్యామ్ సుందర్ రెడ్డి, కందగట్ల ప్రకాష్, బండ జయపాల్ రెడ్డి, బిఆర్ ఎస్ గ్రామ ఉపాధ్యక్షుడు కందగట్ల పరమాత్మ, సహాయ కార్యదర్శి తుడుం రవీందర్,  మహిళా విభాగం బండ లలిత, ఎడ్ల రజిత , బండ ప్రమీల,  అన్నేబోయిన రాజారాం, యూత్ నాయకులు పల్లెబోయిన కిరణ్, లోకలబోయిన వెంకటేష్, సందీప్,దిలీప్,టక్కి,వాసు,దేవేందర్,సాయి, నాగరాజు  వీరి ఆధ్వర్యంలో  ఇంటింటి ప్రచారం నిర్వహించారు