ఓటు హక్కు వినియోగించుకున్న ఉద్యోగులు..

ఓటు హక్కు వినియోగించుకున్న ఉద్యోగులు..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: హైదరాబాద్ ఉద్యోగులు స్వగ్రామమైన చల్లగరిగలో గురువారం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్ రాజ్ భవన్ లో సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్న కర్రె అమర్ నాథ్ రెడ్డి, హైదరాబాద్ బిఎస్ఎన్ఎల్ లో జూనియర్ టెలికాం ఆఫీసర్ గా పనిచేస్తున్న కే శాంత లు తమ స్వగ్రామమైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.