శంషాబాద్ విమానాశ్రయంలో హై అలర్ట్ స్వాతంత్య్ర దినోత్సవం నేపద్యంలో విస్తృతంగా తనిఖీలు

శంషాబాద్ విమానాశ్రయంలో హై అలర్ట్  స్వాతంత్య్ర దినోత్సవం నేపద్యంలో విస్తృతంగా తనిఖీలు

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి: శంషాబాద్  రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవ నేపద్యంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించి కట్టుదిట్టమైన భద్రత పెంచారు. స్వాతంత్ర్య దినోత్సవ నేపద్యంలో దేశం లోని ప్రధాన విమానాశ్రయం లలో, ముక్యమైన ప్లేస్‌లలో హై అలెర్ట్ ప్రకటించారు. హై అలర్ట్ నేపద్యంలో ఎయిర్‌పోర్ట్ బద్రత పెంచారు. ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిఐఎస్ఎఫ్ అధికారులు, పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రయాణికులని కూడా క్షుణంగా  తనకీలు చేస్తున్నారు. హగ్ ఎలెర్ట్ నేపాదయంలో ఎయిర్‌పోర్ట్‌లో భద్రత సిబ్బందిని పెంచారు.