ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

 గుండాల ఆగస్టు 03 (ముద్ర న్యూస్) మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో, రైతు బంధు రైతు పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి,బిఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు,ఎండి ఖలీల్ ఎంపీపీ తాండ్ర అమరావతిలు మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రైతుల సంక్షేమం కోరిఎన్నో రకాల పథకాలు పెట్టి అమలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీ లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసి రైతుల గుండెల్లో ఉన్నాడని ప్రతి ఇంటికి ఒక సంక్షేమ పథకం ఇచ్చి కుటుంబంలో ఆ ఇంటికి పేదోదిక్కుగా ఉన్నారని కొనియాడారు,ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి గడ్డమీద పండరి మోత్కూర్ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు ముగల శ్రీనివాస్ మాజీ ఎంపీపీ సంఘీ వేణుగోపాల్ ఇమ్మడి దశరథ దార సైదులు ఆయా గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు