సిబిఐటి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం-ముగ్గురు మృతి

సిబిఐటి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం-ముగ్గురు మృతి

హైదరాబాద్: నగర శివారులోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిబిఐ కి సమీపంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఈ ముగ్గురు నిజాంపేట నివాసులని తెలిసింది.