అంగరంగ వైభవంగా చిలుకూరు బాలాజీ స్వామివారి కళ్యాణం

అంగరంగ వైభవంగా చిలుకూరు బాలాజీ స్వామివారి కళ్యాణం

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి : మొయినాబాద్ మండల పరిధిలోని చిలుకూరు బాలాజీ స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా  జరిగింది... వేద పండితలతో వేద మంత్రాలతో  చిలుకూరు బాలాజీ స్వామివారి కల్యాణం జరిగింది... స్వామి వారి కల్యాణం తిలకించడానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు... చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణం నిర్వహించడం జరిగింది.. భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు...  హైదరాబాద్  నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు చిలుకూరు బాలాజీ స్వామి వారి కళ్యాణం లో పాల్గొన్నారు.