హైకోర్టుకు చేరిన చెరుకు సుధాకర్, ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి వివాదం
![హైకోర్టుకు చేరిన చెరుకు సుధాకర్, ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి వివాదం](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_642bc8bb6556e.jpg)
చెరుకు సుధాకర్, ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి వివాదం హైకోర్టుకు చేరింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనను బెదిరించారని పిటిషన్ వేసిన కాంగ్రెస్ నేత సుధాకర్. కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలన్న పిటిషనర్. అరెస్టుకు ఆదేశించాలని పిటిషన్ వేసిన సుధాకర్. చెరుకు సుధాకర్ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరుగుతుంది.