కాంగ్రెస్ నేతలకు సన్మానం

కాంగ్రెస్ నేతలకు సన్మానం

మహాదేవపూర్, ముద్ర: భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎండి మథీన్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మెంగాని అశోక్ నియామకమయినందున బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కటకం అశోక్, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు ఎజాజ్ అహ్మద్, మండల ప్రధాన కార్యదర్శి రాఘవేంద్ర, పట్టణ యూత్ అధ్యక్షులు నయీమోద్దిన్, ఎంపీటీసీ అకుతోట సుధాకర్, వార్డ్ మెంబర్స్ ఉస్మాన్, ప్రదీప్, సీనియర్ నాయకులు మోతే సాంబయ్య, నాగరాజు, మోహమ్మద్, సంతు, సమ్మిరెడ్డి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.