పిడిఎస్ బియ్యం పట్టివేత

పిడిఎస్ బియ్యం పట్టివేత

ముద్ర న్యూస్,కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దామెరకుంట గ్రామంలో అక్రమంగా రవాణా చేస్తున్న పీడిఎస్ బియ్యాన్ని తాహసిల్దార్ జివాకర్ రెడ్డి పట్టుకున్నారు.బండం గౌరయ్య వద్ద 7 క్వింటాళ్లు,పర్తిపాటి రాజిరెడ్డి వద్ద 5-50 క్వింటాల్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకొని వారిపై కేసులు నమోదు చేసినట్లు తాహసిల్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై అధికారుల రజాక్ తదితరులు పాల్గొన్నారు.