కోహ్లీ, అయ్యర్ శతకాల మోత.. న్యూజిలాండ్ ముందు భారీ టార్గెట్
వరల్డ్ కప్ 2023 సెమీస్ పోరులో టీమిండియా భారీ స్కోరు సాధించింది. కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ శతకాలు సాధించారు. దీంతో 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి టీమిండియా 397 పరగులు చేసింది. న్యూజిలాండ్ ముందు 398 రన్స్ టార్గెట్ నిలిచింది.