కన్నుల పండువగా కొండ స్వామి కళ్యాణం

కన్నుల పండువగా కొండ స్వామి కళ్యాణం

మెట్‌పల్లి ముద్ర:- మండలంలోని జగ్గసాగార్ గ్రామంలో కొండ స్వామి కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు మాధవ చారి అధ్వర్యంలో పురోహితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య ఉదయం నుండి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి. భక్తులు, ఆలయ కమిటీ సమక్షంలో స్వామి వారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. భక్తులు, గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.