కేసీఆర్ కేటీఆర్ ఎమ్మెల్యే చిత్ర పటానికి క్షీరాభిషేకం

కేసీఆర్ కేటీఆర్ ఎమ్మెల్యే చిత్ర పటానికి క్షీరాభిషేకం

మెట్‌పల్లి ముద్ర:- మే డే సందర్భంగా మున్సిపల్ కార్మికులకు వెయ్యి రూపాయల జీతం పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై పట్టణ మున్సిపల్ కార్మికులు ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ల చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ రణవేణి సుజాత సత్యనారాయణ, వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర రావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మార్గం గంగాధర్, కౌన్సిలర్ బుచ్చి రెడ్డి, మున్సిపల్ కార్మికులు ఉన్నారు.