వాగులో వ్యక్తి మృతదేహం

వాగులో వ్యక్తి  మృతదేహం

కేసముద్రం, ముద్ర: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి ఆకేరు వాగులో వ్యక్తి మృతదేహాన్ని శనివారం గుర్తించారు. మృతుడు ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారం గ్రామానికి చెందిన అలువాల శంకర్ (35) గా గుర్తించారు. అతని మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.