పోటీల్లో  సాధించిన పతకాలను గంగలో పడేస్తాం-మహిళా రెజ్లర్లు 

పోటీల్లో  సాధించిన పతకాలను గంగలో పడేస్తాం-మహిళా రెజ్లర్లు 

తాము పోటీల్లో  సాధించిన పతకాలను గంగలో పడేస్తామని ఢిల్లీలో ఆందోళన చేస్తున్న మహిళా  రెజ్లర్లు అన్నారు. రాష్ట్రపతి, ప్రధాని తమ గోడును వినిపించుకోవడంలేదన్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు తమ పతకాలను గంగలో పడేస్తామని చెప్పారు. హరిద్వార్​లోని గంగానదిలో మెడల్స్​ను పడేస్తామని అన్నారు.