యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు...
వార్షిక బ్రహ్మోత్సవాల్లో గజ వాహన సేవ పై ఆలయ తిరువీధుల్లో ఉరేగించి స్వామి వారికి తిరు కల్యాణ మహోత్సవం కల్యాణములో పాల్గొన్న సీఎం సతీమణి శోభ కుటుంబ సభ్యులు.. ప్రభుత్వ తరుపున పట్టు వస్త్రాలు సమర్పించిన దేవాదాయశాఖ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి దంపతులు.
పాల్గొన్న ప్రభుత్వ విప్ గొంగిడి సునీత,జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి జిల్లాకలెక్టర్ పమేలా సత్పతి..యాడ వైస్ చైర్మన్ కిషన్ రావు స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు.