క్రీడాభిమానం
భారత్– పాక్అంటే మామూలుగా ఉండదు. ప్రపంచదేశాల్లో ఆసక్తి అంతలా ఉంటుంది. అదీగాక ఆడక ఆడక, రాక రాక భారత్– పాక్లు మ్యాచ్ ఆడబోతున్నాయి. మొదటి మ్యాచ్కు వర్షం ఆటంకం కల్పించడంతో రెండో మ్యాచ్పై ఇరుదేశాల్లోనే గాక ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో పాక్కరాచీలోని ఓ షాపింగ్మాల్లో భారీ స్ర్కీన్పై భారత్–పాక్మ్యాచ్ ప్రదర్శితం చేయగా అక్కడ భారీగా అభిమానులు మ్యాచ్చూస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్చేస్తున్నాయి.