హన్మకొండ కోర్టు దగ్గర ఉద్రిక్తత
హన్మకొండ కోర్టు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కోర్టు దగ్గరకు చేరుకున్న బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులు. పరస్పరం వ్యతిరేక నినాదాలు చేసుకున్న నేతలు. కోర్టు దగ్గర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆందోళన చేస్తున్నారు. ఇరువర్గాలకు సర్ది చెబుతున్న పోలీసులు. భారీగా పోలీసుల మోహరించారు.