హన్మకొండ కోర్టు దగ్గర ఉద్రిక్తత

హన్మకొండ కోర్టు దగ్గర ఉద్రిక్తత

హన్మకొండ కోర్టు దగ్గర ఉద్రిక్తత నెలకొంది.  కోర్టు దగ్గరకు చేరుకున్న బీజేపీ, బీఆర్ఎస్​ శ్రేణులు. పరస్పరం వ్యతిరేక నినాదాలు చేసుకున్న నేతలు. కోర్టు దగ్గర ప్రభుత్వ చీఫ్​ విప్​ దాస్యం వినయ్​ భాస్కర్​ ఆందోళన చేస్తున్నారు.   ఇరువర్గాలకు సర్ది చెబుతున్న పోలీసులు. భారీగా పోలీసుల  మోహరించారు.