మతసామరస్యం వెల్లివిరిసేలా పూజలు..

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: గణపతి పూజలు చేసిన ముస్లిం మతసామరస్యం వెల్లివిరిసేలా ముస్లిం వ్యక్తి గణపతి నవరాత్రు ల సందర్భంగా వినాయకుడికి సాంప్రదాయబద్ధమైన దుస్తులు ధరించి ప్రత్యేక పూజల్లో పాల్గొ న్నారు. జిల్లా కేంద్రానికి చెందిన ముంతాజ్ మతం వేరైనా మనుషులంతా ఒకటే అనే విధంగా ఇతర మతాలను గౌరవిస్తూ సోమవారం వినాయకుడికి ప్రత్యేక పూజలను అందించారు. జిల్లా కేంద్రంలోని ఓ వినాయక మండపం వద్ద జరిగిన ఈ ప్రత్యేక పూజల చేశారు. కొంతమంది హిందూ ముస్లిం భాయి భాయి అనే విధంగా పొగడ్తలతో ముంచెత్తుతుంన్నారు.