కడియంకు న్యాయవాదుల మద్దతు

కడియంకు న్యాయవాదుల మద్దతు

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రానికి చెందిన న్యాయవాదులు స్థానిక బిఅర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి కడియం శ్రీహరిని కలిసి మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది, లీగల్ సెల్ ఇంచార్జ్ కనకం రమేష్, నోముల నరేందర్, మునిగాల రవీందర్, సాంబశివ రాజు, ఈగ మల్లేశం, మారపాక సృజన, అన్నపూర్ణ, చంద్రశేఖర్ , శర్మకుమారి, వాంకుడోత్ మొగిలి, కార్తీక్ నీరటి ,రమేష్, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.