వలంటీర్లపై దాఖలైన పిల్‍ కొట్టివేత

వలంటీర్లపై దాఖలైన పిల్‍ కొట్టివేత

అమరావతి, ముద్ర: వలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీని నిలువరిస్తూ ఈసీ జారీ చేసిన  ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిల్‍ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది.- వలంటీర్ల వ్యవస్థ లేని ఇతర రాష్ట్రాల్లో కూడా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు కదా అని వ్యాఖ్యానించిన హైకోర్టు వలంటీర్లపై ఫిర్యాదులు పరిగణలోకి తీసుకొని ఈసీ నిర్ణయం తీసుకుందన్న ఈసీ ఆదేశాలతో ప్రభుత్వ కార్యాలయాల దగ్గరకు వెళ్లలేని వారికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్లు ఇంటి దగ్గరకు వెళ్లి అందజేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.- సజావుగా పెన్షన్లు పంపిణీకి ఈసీ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంతో హైకోర్టు ఆ పిల్ ను కొట్టివేసింది.